బెజవాడలో రామ్ గోపాల్ వర్మ హల్ చల్: దేవినేని నెహ్రూతో భేటీ

ముఠా కక్షలకు, హత్యలకు, ప్రతీకార హత్యలకు పేరు మోసిన విజయవాడ రాజకీయాలను ఆయన తెరకెక్కించే ఉద్దేశంతో బెజవాడ రౌడీలు సినిమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. రామ్ గోపాల్ వర్మ శనివారం ఉదయం కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూతో సమావేశమయ్యారు. నెహ్రూతో ఆయన సోదరుడు బాజీ ప్రసాద్ తో ఆయన చర్చలు జరిపారు. వంగవీటి రంగా భార్య రత్నకుమారిని కూడా కలుసుకోవాలని ఆయన అనుకున్నారు. అయితే, ఆమె స్థానికంగా లేకపోవడంతో వీలు కాలేదని తెలుస్తోంది. ముఠా కక్షలకు ఆది సంఘటనకు మూలమైన చలసాని వెంకటరావు కుమారుడితో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణను ఆయన కలుసుకుంటారా, లేదా అనేది తెలియడం లేదు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications