వైయస్ జగన్ను ఆయన నివాసంలో కలిసిన పేర్ని నాని

గుంటూరు, కృష్ణా జిల్లాలో పంట నష్టపోయిన రైతులను పరామర్షించడానికి జగన్ వెళ్లి విషయం తెలిసిందే. వారిని పరామర్శించి హైదరాబాదుకు వచ్చిన నేపథ్యంలో వారు ఇక్కడకు వచ్చి కలిశారు. జగన్ హైదరాబాద్ వస్తున్నాడని తెలిసి పెద్ద ఎత్తున వైయస్ జగన్ అభిమానులు ఆయన ఇంటివద్దకు చేరుకున్నారు. విశాఖపట్నం కార్పోరేటర్లు కూడా కలిసినట్లు సమాచారం. కాగా అనంతరం పేర్ని సిఎంతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ను వీడటం లేదని స్పష్టం చేశారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications