వైయస్ జగన్ను ఆయన నివాసంలో కలిసిన పేర్ని నాని

గుంటూరు, కృష్ణా జిల్లాలో పంట నష్టపోయిన రైతులను పరామర్షించడానికి జగన్ వెళ్లి విషయం తెలిసిందే. వారిని పరామర్శించి హైదరాబాదుకు వచ్చిన నేపథ్యంలో వారు ఇక్కడకు వచ్చి కలిశారు. జగన్ హైదరాబాద్ వస్తున్నాడని తెలిసి పెద్ద ఎత్తున వైయస్ జగన్ అభిమానులు ఆయన ఇంటివద్దకు చేరుకున్నారు. విశాఖపట్నం కార్పోరేటర్లు కూడా కలిసినట్లు సమాచారం. కాగా అనంతరం పేర్ని సిఎంతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ను వీడటం లేదని స్పష్టం చేశారు.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications