2జి స్పెక్ట్రమ్ స్కామ్: నీరా రాడియా ఇళ్లపై సిబిఐ దాడులు

ట్రాయ్ మాజీ చీఫ్ ప్రదీప్ బైజాల్ నివాసాల్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. బైజాల్ 2004 - 2008 మధ్య కాలంలో ఆయన ట్రాయ్ చీఫ్ గా పనిచేశారు. సిబిఐ అధికారులు బుధవారం ఉదయం చత్తర్ పూర్ లోని నీరా రాడియా నివాసానికి వచ్చారు. బరాఖాంబాలో ఉన్న ఆమె కార్యాలయంపై కూడా సిబిఐ అధికారులు దాడులు చేశారు. తమిళనాడులోని 27 ప్రాంతాల్లో, ఢిల్లీలోని ఏడు ప్రాంతాల్లో సిబిఐ అధికారులు దాడులు చేస్తున్నట్లు సమాచారం.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications