విమర్శలుకాదు, పరస్పర సహకారం కావాలి: రాంరెడ్డి దామోదర రెడ్డి

తెలంగాణ కోసం తెరాస నేతలతో పాటు కాంగ్రెస్, తెలుగుదేశం, భాజపా పార్టీ వారు కూడా రెండు సార్లు రాజీనామా చేశారన్నారు. రాజీనామాలు చేయలేదని కేసిఆర్ నిత్యం వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. అలా అయితే ఆయన పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా విషయం ప్రశ్నించాల్సి వస్తుందన్నారు. పరస్పర ఆరోపణలు కాకుండా అందరూ కలిసి తెలంగాణ కోసం పోరాడాలన్నారు. కొందరు సీమాంధ్ర నేతలు తెలంగాణ వారిని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు.
గవర్నర్ నరసింహన్, డిజిపి అరవిందరావు అనవసర వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. శాంతిభద్రతలకోసం కేంద్ర బలగాలను తెప్పిస్తామనటం సమంజసం కాదన్నారు. ఉద్యమాన్ని అణచాలని చూస్తే ప్రజలు ఊరుకోరన్నారు. కాంగ్రెస్ అధిష్టానం గత సంవత్సరమే తెలంగాణ ఇచ్చిందన్నారు. అయితే కొన్ని పరిస్థితుల దృష్ట్యా అది వెనక్కి వెళ్లిందన్నారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications