శ్రీకృష్ణ కమిటీ ఎక్స్ ట్రాపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ సీనియర్ కేశవరావు

కేంద్రం అప్పగించిన పని కాకుండా గవర్నర్ నరసింహాంను, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవడం ఏమిటని ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో తెలంగాణ కావాలన్న ప్రజల భావాలు నివేదికలో ప్రతిబింబించాలన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత, బాధ్యత శ్రీకృష్ణ కమిటీకి ఉందన్నారు. శ్రీకృష్ణ కమిటీకి ఇది పరీక్షా కాలమన్నారు. కమిటీ తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం అన్నారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications