సీమాంధ్రలో ఆధిపత్య పోరు కోసమే చంద్రబాబు నిరవధిక దీక్ష: కెటిఆర్

చంద్రబాబును రైతులు ఎప్పటికీ నమ్మరన్నారు. తొమ్మిదేళ్ల తన పాలనలో రైతులకు ఏమీ చేయని చంద్రబాబు వారికి క్షమాపణ చెప్పిన తర్వాతనే దీక్షకు కూర్చోవాలన్నారు. చంద్రబాబు దీక్ష సీమాంధ్రలో ఆధీపత్య పోరుకోసమే అన్నారు. తెలంగాణలో ఎలాగు తెలుగుదేశం పార్టీ లేదు. కాబట్టి సీమాంధ్రలోనన్న పార్టీని బతికించుకోవడానికి ఆయన దీక్ష చేపడుతున్నారని విమర్శించారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications