దీక్షలతో కాంగ్రెసు ఎంపీల్లో కదలిక, ప్రధానితో సమావేశం

ప్రకృతి వైపరీత్యాల జాతీయ నిధి నుంచి ప్రస్తుతానికి అడ్వాన్స్ గా 400 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరిగన పంట నష్టాలను, రైతు అపారంగా నష్టపోయిన విషయాన్ని ప్రధానికి వివరించామని, సాయం చేయడానికి ప్రధాని ముందుకు వచ్చారని ఆయన చెప్పారు. రైతులు ఆత్మస్థయిర్యం కోల్పోవద్దని ఆయన కోరారు. తడిసిన ధాన్యాన్ని ఎఫ్ సిఐ కొనుగోలు చేస్తుందని, నాణ్యత తగ్గిన పత్తిని సిసిఐ కొనుగోలు చేస్తుందని ఆయన చెప్పారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications