దీక్షలతో కాంగ్రెసు ఎంపీల్లో కదలిక, ప్రధానితో సమావేశం

ప్రకృతి వైపరీత్యాల జాతీయ నిధి నుంచి ప్రస్తుతానికి అడ్వాన్స్ గా 400 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరిగన పంట నష్టాలను, రైతు అపారంగా నష్టపోయిన విషయాన్ని ప్రధానికి వివరించామని, సాయం చేయడానికి ప్రధాని ముందుకు వచ్చారని ఆయన చెప్పారు. రైతులు ఆత్మస్థయిర్యం కోల్పోవద్దని ఆయన కోరారు. తడిసిన ధాన్యాన్ని ఎఫ్ సిఐ కొనుగోలు చేస్తుందని, నాణ్యత తగ్గిన పత్తిని సిసిఐ కొనుగోలు చేస్తుందని ఆయన చెప్పారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications