రాజాను 2జి స్పెక్ట్రమ్ స్కామ్ లో రెండో రోజూ ప్రశ్నిస్తున్న సిబిఐ

న్యూఢిల్లీ, చెన్నైలోని రాజా నివాసాల్లో సిబిఐ అధికారులు పెద్ద యెత్తున ఇటీవల సోదాలు చేశారు. ఈ సోదాల అనంతరం సిబిఐ అధికారులు ఆయనను ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు సమన్లు జారీ చేశారు. దాంతో రాజా శుక్రవారం సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. శుక్రవారం విచారణ అనంతరం బయటకు వచ్చిన రాజా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. తాను సిబిఐకి సహకరిస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు జరుగుతున్నందున అంతకన్నా ఎక్కువ మాట్లాడలేనని ఆయన అన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications