వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ వివేకానంద రెడ్డి, వైయస్ జగన్ మధ్య మరో భేటీ
పులివెందులలో జరిగిన భేటీలో వైయస్ వివేకానంద రెడ్డి మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మౌనాన్ని అంగీకారంగా తీసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కార్యకర్తల అభీష్టం నెరవేరుతుందని గంగిరెడ్డి అన్నట్లు సమాచారం. వివేకానంద రెడ్డి మెతకబడ్డట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో వైయస్ జగన్, వివేకానంద రెడ్డి మధ్య మరోసారి భేటీ జరిగే అవకాశం ఉంది. ఇద్దరు విడిపోతే వైయస్సార్ వ్యతిరేకులు లాభపడుతారని కుటుంబ సభ్యులు, బంధువులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
Comments
వైయస్ వివేకానంద రెడ్డి వైయస్ జగన్ గంగిరెడ్డి పులివెందుల ys vivekananda reddy ys jagan gangi reddy Pulivendula
Story first published: Saturday, December 25, 2010, 10:49 [IST]