ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై సోమిరెడ్డి ఫైర్

మేం ఎక్కువ ఏం డిమాండ్ చేయడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రైతు సమస్యలకోసం చేసిన నిరవధిక దీక్షకు తెరాస, భాజపా, ప్రజారాజ్యం, కమ్యూనిస్టు పార్టీలతో పాటు పలువురు జాతీయ నాయకులు తమ మద్దతును ప్రకటించినప్పటికీ ప్రభుత్వం కళ్లు తెరవక పోవడం విడ్డూరమన్నారు.
భాజపా, తెరాస లు కూడా రైతు సమస్యలపై వారి వారి స్థాయిల్లో పోరాటం చేస్తున్నారన్నారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నదన్నారు. రైతులకు మరింత సాయం అందించటం ద్వారానే ఆత్మహత్యలను ఆపవచ్చన్నారు. ముఖ్యమంత్రి లక్షలాది రైతులను పిలిచి కౌన్సిలింగ్ చేస్తారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications