తెలంగాణకై ఉద్యమిస్తాం, టిఆర్ఎస్ తో పని చేయం: నాగం జనార్ధన్ రెడ్డి

కాగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో ప్రజా గాయకుడు గద్దర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రజా ఫ్రంట్ కొన్ని తీర్మాణాలు చేసింది. కేంద్ర ప్రభుత్వం మీడియాపై పెట్టిన ఆంక్షలు తొలగించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అప్రకటిత అత్యయిక స్థితిని తొలగించాలన్నారు. కమిటీ నివేదికకు ముందు రాష్ట్రవ్యాప్తంగా భారీగా కేంద్ర బలగాలను మోహరించారని వాటన్నింటిని వెనక్కి తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రానున్న శీతాకాల సమావేశల్లో పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలనే తదితర తీర్మానాలు చేశారు. కాగా బిజెపి కూడా తెలంగాణపై పోరుకు సిద్ధమయింది. ఇందులో భాగంగా జనవరి 4వ తారీఖున ఆ పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ మన రాష్ట్రానికి రానున్నారు. అదిలాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించే యోచనలో ఉన్నారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications