తిరుపతి లాడ్జిలో ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య
Districts
oi-Pratapreddy
By Pratap
|
తిరుపతి:
తిరుపతిలోని
ఓ
లాడ్జిలో
ఓ
వ్యక్తి
కుటుంబసమేతంగా
ఆత్మహత్యకు
పాల్పడ్డాడు.
డీఆర్
మహల్
సమీపంలోని
ఓ
లాడ్జిలో
ఇద్దరు
పిల్లలతో
దిగిన
దంపతులు
గురువారం
తెల్లవారేసరికి
ఆత్మహత్య
చేసుకుని
కనిపించింది.
మృతులను
బంగారుపాళ్యం
వాసులుగా
గుర్తించారు.
ఆర్థిక
ఇబ్బందుల
వల్లనే
కుటుంబ
సభ్యులు
ఆత్మహత్య
చేసుకున్నట్లు
భావిస్తున్నారు.
ఈ
సంఘటన
తిరుపతిలో
తీవ్ర
సంచలనం
రేకెత్తించింది.