వైయస్ జగన్ అనుచరుల ఇళ్లపై పోలీసు దాడులు

కృష్ణ, శివశంకర్ రెడ్డిల వద్ద లైసెన్స్ తుపాకులు ఉన్నాయని వాటి రెన్యువల్ గురించి చర్చించేందుకు వారి ఇళ్లకు వెళ్లినట్లు పులివెందుల డిఎస్పీ నరసింహా రావు తెలిపారు. కాగా జగన్ అనుచరులు డి.కృష్ణ, దేవిరెడ్డి శివశంకర్రెడ్డిలు మాట్లాడుతూ జరగబోయే ఉప ఎన్నికల్లో జగన్ హవాను ఎదుర్కోలేక జిల్లాలోని మంత్రుల పిరికిపంద చర్యల్లో భాగంగా తమ ఇళ్లపై పోలీసులతో దాడులు చేయించారన్నారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు కాదు 30 మంది మంత్రులను నియమించినా జగన్ను అడ్డుకోలేరన్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications