శ్రీ వెంకటేశ్వర స్వామి బంగారు రథం గొడుగు చోరీ

పటిష్ఠంగా ఉన్న రేకులను మండపం దక్షిణ వైపున ఓ రేకును కత్తిరించి ఆగంతుకులు లోనికి ప్రవేశించారు. వాహనంపైనున్న గొడుగును అపహరించారు. మండపానికి రంధ్రం ఉన్న విషయాన్ని మఠం నిర్మాణ పనులు చేస్తున్న కొందరు భవన నిర్మాణ కార్మికులు గుర్తించి నిఘా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న దేవస్థానం జేఈవో కె.భాస్కర్ తదితరులు రథ మండపాన్ని పరిశీలించారు. చోరీ సంఘటనను తెలుసుకుని నిఘా వైఫల్యంపై జేఈవో అసహనం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు.
More From
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications