వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఎగిరి గంతేసిన లగడపాటి రాజగోపాల్
కమిటీ నిర్ణయం హర్షదాయకమన్నారు. ఇప్పటికైనా తెలుగుతల్లీ కన్నీళ్లు తుడిచి సీమాంధ్ర, తెలంగాణ ప్రజలను ముడి వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ కూడా తమ నివేదికను ఆ కోవలోనే ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా చాలా వెనుకబడి ఉన్నాయని ఆయన చెప్పారు.
Comments
లగడపాటి రాజగోపాల్ తెలంగాణ శ్రీకృష్ణ కమిటీ న్యూఢిల్లీ lagadapati rajagopal telangana srikrishna committee new delhi
Story first published: Thursday, January 6, 2011, 12:23 [IST]