వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మన్మోహన్ సింగ్‌ తో గవర్నర్ నరసింహన్ భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Narasimhan
న్యూఢిల్లీ: మూడు రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బిజీ బిజీగా ఉన్నారు. శనివారం ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకటన అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల గురించి గవర్నర్ నరసింహన్ ప్రధానికి వివరించినట్లు సమాచారం.

అలాగే కమిటీ నివేదికలో పేర్కొన్న ఆరవ సిఫార్స్‌నే అమలు చేస్తే బాగుంటుందని ప్రధానికి సూచించినట్లు తెలియవచ్చింది. ఈనెలాఖరున జరిగే సమావేశంలో కమిటీ సూచించిన ఆరవ సిఫార్స్‌నే అమలు చేసే దిశలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్ నరసింహన్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X