కొడుకు జగన్ ఆస్తులపైనే వైయస్సార్ యావ: టిడిపి నేత బైరెడ్డి

కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదించడానికి పనికి మాలిన, చేతకాని న్యాయవాదులను వైయస్ పంపారని, తన అనుచరులు కాబట్టే వారిని పంపారని ఆయన ఆరోపించారు. ఆ ముగ్గురు న్యాయవాదుల జాబితాను ఆయన మీడియాకు అందజేశారు. వైయస్సార్ రాష్ట్ర హక్కులను కాలరాశారని ఆయన అన్నారు. వైయస్సార్ రాష్ట్రానికి చిప్ప చేతికిచ్చారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు గతంలో వైయస్సార్కు రాసిన లేఖను కూడా ఆయన మీడియాకు అందించారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై వైయస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టిన నేపథ్యంలో ఆయన ఈ విమర్శలు చేశారు.
More From
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications