వైయస్ జగన్ కు చెక్: నాదెండ్ల మనోహర్ తో మల్లుభట్టి విక్రమార్క భేటీ

తొలి విడత కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు కొండా సురేఖపై, తెలుగుదేశం అసమ్మతి శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. దాని పరిణామాలను గమనించిన తర్వాత మిగతా శాసనసభ్యులపై ఆలోచించాలని అనుకుంటున్నట్లు సమాచారం. సురేఖపై అనర్హత వేటు వేస్తే మిగతా శాసనసభ్యులు జగన్ వెంట వెళ్లేందుకు వెనకాడుతారా, లేదా అనేది చూడాలని కాంగ్రెసు నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యులపై చర్యలు తీసుకోరనే సంకేతాలు పార్టీ నాయకులకు, క్యాడర్కు వెళ్తే ప్రమాదమని భావించింది. దాన్ని నివారించడానికైనా, పార్టీ అధిష్టానం సీరియస్గా ఉందని చెప్పడానికి సురేఖపై అనర్హత వేటు వేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు శాసనసభ్యురాలైన సురేఖపైనే తీసుకునే కన్నా ప్రసన్నకుమార్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకుంటే నిష్పక్షపాతంగా వ్యవహరించినట్లు ఉంటుందని అనిపించవచ్చునని అంటున్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications