ఎటిఎంలో రూ.20 లక్షలు చోరీ: ఆలస్యంగా వెలుగులోకి ఘటన
ఎటిఎంలో చోరీ శనివారం జరగగా ఆదివారం రాత్రి అధికారులు చోరీ జరిగినట్టు గుర్తించారు. ముసుగు ధరించిన ఓ వ్యక్తి ఈ చోరీకి పాల్పడ్డట్టు వీడియోకాం ద్వారా తెలుసుకున్నారు. చోరీ చేసిన వ్యక్తి కూడా దొంగతనం చేయడానికి చిన్న స్ర్కూడ్రైవర్ మాత్రమే వాడాడు.
Comments
Story first published: Monday, January 17, 2011, 11:23 [IST]