హైదరాబాదులోని మాదాపూర్ వైన్ షాపులో రూ. 33 లక్షల చోరీ
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాపులో పనిచేసేవారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. షాపు యజమాని మాత్రం తన దుకాణంలో పనిచేసే సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం చేయడం లేదు. తాము దుండగులను ఎదిరించలేక పారిపోయామని సిబ్బంది చెబుతున్నారు.
Comments
Story first published: Monday, January 17, 2011, 11:17 [IST]