హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయాలు, భవిష్యత్తు వేరువేరు: మంత్రి దామోదర రాజనర్సింహా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Damodara Rajanarasimha
హైదరాబాద్: ఉద్యమాలు వేరు, రాజకీయాలు వేరు, విద్యార్థుల భవిష్యత్తు వేరు అని మంత్రి దామోదర రాజనర్సింహా మంగళవారం అన్నారు. ఉద్యమాలకు విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధం లేదన్నారు. కేవలం ఉద్యమాలే అంటే విద్యార్థుల భవిష్యత్తు నష్ట పోతుందన్నారు. ఈ నెల 20వ తేదినుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిజి పరీక్షలు ప్రారంభిస్తామని చెప్పారు. వాటితో పాటు ఎంసీఏ, ఎంబిఏ పరీక్షలు కూడా నిర్వహిస్తామని దామోదర ప్రకటించారు.

దూరవిద్య ద్వారా పిహెచ్‌డి ప్రవేశాలు నిలిపివేయనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో పలు విశ్వవిద్యాలయాల్లో విసిల నియామకాలు ఉంటాయని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో పదోన్నతులు కల్పించేటప్పుడు సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X