రాజకీయాలు, భవిష్యత్తు వేరువేరు: మంత్రి దామోదర రాజనర్సింహా
దూరవిద్య ద్వారా పిహెచ్డి ప్రవేశాలు నిలిపివేయనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో పలు విశ్వవిద్యాలయాల్లో విసిల నియామకాలు ఉంటాయని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో పదోన్నతులు కల్పించేటప్పుడు సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పారు.
Comments
దామోదర రాజనర్సింహ ఉస్మానియా యూనివర్శిటీ తెలంగాణ హైదరాబాద్ damodara rajanarsimha osmania university telangana hyderabad
Story first published: Tuesday, January 18, 2011, 15:12 [IST]