వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మేమంతా ఏకాభిప్రాయంతో ఉన్నాం, సమావేశానికి వెళ్తాం: కావూరి
కాగా ప్రణబ్ ముఖర్జీతో సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల భేటీ ముందుగా 4 గంటలకు నిర్ణయించుకున్నప్పటికీ అది వాయిదా పడింది. సాయంత్రం 7 గంటలకు ప్రణబ్ ఎంపీలతో భేటీ ఆయ్యారు. సీమాంధ్ర ఎంపీలమంతా సమావేశమయింది శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించడానికే అని చెప్పారు. అంతేగానీ ప్రణబ్ సమావేశానికి హాజరు కాకూడదని కాదన్నారు.
Comments
కావూరి సాంబశివరావు రాయపాటి సాంబశివరావు ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీ kavuri sambasiva rao rayapati sambasiva rao pranab mukherjee new delhi
Story first published: Thursday, January 20, 2011, 15:43 [IST]