వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేమంతా ఏకాభిప్రాయంతో ఉన్నాం, సమావేశానికి వెళ్తాం: కావూరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavuri Sambhasiva Rao
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ సమావేశానికి సీమాంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యులం అందరమూ హాజరవుతామని ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు గురువారం న్యూఢిల్లీలో అన్నారు. ఢిల్లీలోని తన ఇంట్లో కావూరి ఇంట్లో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రణబ్ సమావేశానికి నాతో పాటు అందరమూ హాజరవుతామని చెప్పారు. సీమాంధ్ర ఎంపీలం అందరం ఒకే త్రాటిపైన ఉన్నామన్నారు. అన్ని విషయాలల్లో అందరం ఏకాభిప్రాయంతో ఉన్నామని స్పష్టం చేశారు.

కాగా ప్రణబ్ ముఖర్జీతో సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల భేటీ ముందుగా 4 గంటలకు నిర్ణయించుకున్నప్పటికీ అది వాయిదా పడింది. సాయంత్రం 7 గంటలకు ప్రణబ్ ఎంపీలతో భేటీ ఆయ్యారు. సీమాంధ్ర ఎంపీలమంతా సమావేశమయింది శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించడానికే అని చెప్పారు. అంతేగానీ ప్రణబ్ సమావేశానికి హాజరు కాకూడదని కాదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X