తెలంగాణపై చర్చకు ఢిల్లీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

సిఎం ఢిల్లీ పర్యటన తెలంగాణ అంశంపై అంతిమ నిర్ణయానికే అని సమాచారం. ఇప్పటికే తెలంగాణ ఎంపీలతో కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ రెండుసార్లు భేటీ అయ్యారు. గురువారం సీమాంధ్ర ఎంపీలతో కూడా భేటీ అయ్యారు. రెండు ప్రాంతాల వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆఖరుగా ముఖ్యమంత్రితో రాష్ట్ర పరిస్థితిపై చర్చించిన తర్వాత తెలంగాణ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనేందుకు ప్రజారాజ్యం పార్టీతో సత్సంబంధాలు నెరపుతున్న విషయంపై కూడా అధిష్టానానికి ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉంది. జగన్ ఎఫెక్టును ఎలాగైనా ఎదుర్కొవచ్చునని, తెలంగాణపైనే ఒక నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి సూచించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications