డోలపేటలో రచ్చబండను ప్రారంభించిన కిరణ్ కుమార్ రెడ్డి
అర్హులైనప్పటికీ పింఛన్లు రానివారు, రేషన్ కార్డులు లేనివారు అర్జీ ఇస్తే పింఛన్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఇళ్లు లేని వారిని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారు ఇండ్ల దరఖాస్తుకు అప్లయి చేసుకుంటు వస్తుందని చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. కాగా రచ్చబండ కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి కిరణ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోకు దండ వేసి నివాళులు అర్పించారు.
Comments
Story first published: Monday, January 24, 2011, 12:36 [IST]