వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సచిన్ టెండూల్కర్కు భారతరత్న?: వివియస్ లక్ష్మణ్కు పద్మశ్రీ
కాగా, 2010 సంవత్సరానికి గాను ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. హైదరాబాద్ స్టైలిష్ క్రికెటర్ వివియస్ లక్ష్మణ్కు పద్మశ్రీ అవార్డు దక్కింది. ఈ అవార్డు ఆయనకు ఎప్పుడో రావాల్సిందని, ఇప్పుటికైనా రావడం సంతోషమని అంటున్నారు. కాగా, బాలీవుడ్ నటి వహెదా రెహ్మాన్, సంగీత దర్శకుడు ఖయ్యూం పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు.
Comments
సచిన్ టెండూల్కర్ వివియస్ లక్ష్మణ్ పద్మ అవార్డులు న్యూఢిల్లీ sachin tendulkar vvs laxman padma awards new delhi
Story first published: Tuesday, May 29, 2012, 10:01 [IST]