ప్రశాంత పరిస్థితికి సహకరించండి, అప్పుడే పెట్టుబడులు వస్తాయి: గవర్నర్

రాష్ట్రం మరింత అభివృద్ధి చెందడానికి, మరింత ముందుకు వెళ్లడానికి అందరి సహకారం అవసమరన్నారు. దక్షిణ భారత దేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ వంటిదన్నారు. రైతు సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ప్రభుత్వం వివిధ పథకాలతో అన్ని వర్గాలకు చేరువయిందన్నారు. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. దెబ్బతిన్న ధాన్నాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. విశాఖ-కాకినాడల మధ్య పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. 12 ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. మరో 82 నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, శాసనసభ ఉపసభాపతి నాదెండ్ల మనోహర్, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి జింఖానా మైదానంలోని సైనిక స్మారకస్తూపం వద్ద నివాళులర్పించారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications