అమెరికా ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం ఇండియన్ విద్యార్థులకు చిప్ లాక్స్

భారత విద్యార్థులను అమెరికా ఎంబసీకి పిలిపించి చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులను విచారించే నెపంతో వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. వీసా నిబంధనలను అతిక్రమించి విద్యార్థులు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. తీవ్రవాదులకు, కరుడుగట్టిన నేరస్తుల కాళ్లకు మాత్రమే చిప్ లాక్స్ వేస్తారు. కానీ భారత విద్యార్థులకు ఈ చిప్ లాక్స్ వేసి అవమానిస్తున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని అంటున్నారు.
కాగా, భారత విద్యార్థులను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నారైలతో కూడిన ఆటా, తానా సంస్థలు కృషి చేస్తున్నాయి. విద్యార్థులకు న్యాయపరమైన సహాయం అందించడానికి ఆటా ఆకుల రాజేష్ను నియోగించింది. దీనిపై ఆకుల రాజేష్ సంస్థ గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ఏర్పాటు చేసింది.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications