అమెరికా ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం ఇండియన్ విద్యార్థులకు చిప్ లాక్స్

భారత విద్యార్థులను అమెరికా ఎంబసీకి పిలిపించి చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులను విచారించే నెపంతో వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. వీసా నిబంధనలను అతిక్రమించి విద్యార్థులు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. తీవ్రవాదులకు, కరుడుగట్టిన నేరస్తుల కాళ్లకు మాత్రమే చిప్ లాక్స్ వేస్తారు. కానీ భారత విద్యార్థులకు ఈ చిప్ లాక్స్ వేసి అవమానిస్తున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని అంటున్నారు.
కాగా, భారత విద్యార్థులను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నారైలతో కూడిన ఆటా, తానా సంస్థలు కృషి చేస్తున్నాయి. విద్యార్థులకు న్యాయపరమైన సహాయం అందించడానికి ఆటా ఆకుల రాజేష్ను నియోగించింది. దీనిపై ఆకుల రాజేష్ సంస్థ గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ఏర్పాటు చేసింది.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications