మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భాను అనుచరులకు రిమాండ్

కాగా నిందితులు మద్దెలచెర్వు హత్య కేసులో ఛేదనకు సరిగా పోలీసులకు స్పందించడం లేదని తెలుస్తోంది. మద్దెలచెర్వు సూరి హత్య అనంతరం ఒక్కొక్కరు పోలీసులుకు దొరికి పోయారు. అదే రీతిలో భాను కూడా త్వరలో దొరుకుతాడని పోలీసులు భావిస్తున్నారు. భాను వద్ద డబ్బులు కూడా అయిపోయాయని అందుకే దొరికే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. దక్షిణ భారత్లోనే ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications