అప్పుడు వైఎస్ ఇప్పుడు జగన్: ఫ్యాక్షనిస్టు వ్యాఖ్యలపై రోజా

జగన్పై బురద జల్లేందుకే టిడిపి నేతలు, ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగన్కు రాష్ట్రంలో చాలా ప్రజాధరణ ఉందన్నారు. వైఎస్పై ఉన్న అభిమానాన్ని ప్రజలు జగన్పై కురిపిస్తున్నారన్నారు. ఆయన ఎదుగుదలను, ప్రజాధరణను చూసి ఓర్వలేకే అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారన్నారు. గతంలో వైఎస్ను ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించారని ఇప్పుడు వైఎస్ జగన్ను ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. వారు ఫ్యాక్షనిస్టులే అయితే టిడిపి అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు చంద్రబాబు విచారణ జరిపించి ఎందుకు శిక్షించలేదని ప్రశ్నించారు. టిడిపి, సిఎం కలిసిపోయి జగన్ను దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారు.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications