వైయస్ జగన్ పోలవరం పాదయాత్ర తేదీలు ఖరారు

జగన్ పాదయాత్ర ఫిబ్రవరి 7వ తేదిన 10.30 గంటలకు ఆత్రేయపురం నుండి ప్రారంభం కానుంది. పేరవరం, కొవ్వూరు తదితర గ్రామాలమీదుగా 8వ తేది, 9వ తేదిన పాదయాత్రతో 10వ తేదికి పోలవరానికి చేరుకుంటారు. అదేరోజు పోలవరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం నాలుగు రోజులు సాగే ఈ పాదయాత్రలో 73 కిలోమీటర్లు ఉంటుంది.ఇందులో పాల్గొనమని చెప్పి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఎవరినీ కోరమని ఆలాగే ఇష్టం ఉన్న వారు పాల్గొనవచ్చునని జగన్ వర్గం పేర్కొంటుంది. జగన్ పాదయాత్రతో ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి రైతులకు నీటి వసతిని కల్పిస్తుందని జగన్ వర్గం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
More From
-
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!












Click it and Unblock the Notifications