వైయస్ జగన్ పోలవరం పాదయాత్ర తేదీలు ఖరారు

జగన్ పాదయాత్ర ఫిబ్రవరి 7వ తేదిన 10.30 గంటలకు ఆత్రేయపురం నుండి ప్రారంభం కానుంది. పేరవరం, కొవ్వూరు తదితర గ్రామాలమీదుగా 8వ తేది, 9వ తేదిన పాదయాత్రతో 10వ తేదికి పోలవరానికి చేరుకుంటారు. అదేరోజు పోలవరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం నాలుగు రోజులు సాగే ఈ పాదయాత్రలో 73 కిలోమీటర్లు ఉంటుంది.ఇందులో పాల్గొనమని చెప్పి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఎవరినీ కోరమని ఆలాగే ఇష్టం ఉన్న వారు పాల్గొనవచ్చునని జగన్ వర్గం పేర్కొంటుంది. జగన్ పాదయాత్రతో ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి రైతులకు నీటి వసతిని కల్పిస్తుందని జగన్ వర్గం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications