ట్రై వ్యాలీలోని భారత విద్యార్థులకు రేడియా కాలర్స్ సబబే: అమెరికా

అర్హులైన విద్యార్థులు అక్కడే తమ చదువు కొనసాగించడాన్ని అమెరికా ప్రభుత్వం స్వాగతిస్తుందని, నకిలీ వీసా మోసాలకు గురికాకుండా చూసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు. కేసు వివరాల విషయంలో ఎప్పటికప్పుడు భారతీయ అధికారులతో తమ డీహెచ్ఎస్/ఐసీఈ అధికారులు సంప్రదిస్తూనే ఉన్నారని అమెరికా హోంశాఖవర్గాలు తెలిపాయి. నకిలీ పత్రాల అమ్మకందారులు, దొంగ ఏజెంట్ల కారణంగా భారతీయ సమాజంలోని సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని, వీరివల్ల అమెరికాలో చదువుతున్న విద్యార్థుల, అర్హులైన వారి అవకాశాలు దెబ్బతింటున్నాయని అమెరికా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications