బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్ష, ఫీజు రీయంబర్స్మెంట్కు డిమాండ్

రీయంబర్స్మెంటు, ఉపకార వేతనాల్లో కోత విధించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోందని, అదే గనుక జరిగితే తాము నిరవధిక ఆందోళనకు దిగుతామని ఆయన అన్నారు. ఫీజుల రీయంబర్స్మెంట్ కోసం బడ్జెట్లో ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయనకు మద్దతుగా బిజెపి కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications