మద్దెలచెర్వు సూరి హత్య కేసులో వల్లభనేని వంశీ విచారణ

కాగా మద్దెలచెర్వు సూరి భార్య గంగుల భానుమతి ఇచ్చిన వాంగ్మూలం మేరకు వల్లభనేని వంశీని సిసిఎస్ పోలీసులు విచారించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని, అవసరమైతే మళ్లీ విచారణకు రావడానికి కూడా సిద్ధమని, తాను హత్యా రాజకీయాలుకు దూరం అని వంశీ పోలీసులుకు చెప్పారని సమాచారం. అయితే వంశీని విచారించిన పోలీసులు తర్వాత పరిటాల రవి అనుచరుడు పోతుల సురేష్ను, మంగలి కృష్ణను త్వరలో విచారించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications