సంక్షేమ పథకాల అమలుకే రచ్చబండ: కరీంనగర్ రచ్చబండలో సిఎం

సిఎం సంక్షేమ పథకాల అమలు తీరుపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు ఎవరు అడ్డుకున్నా ఆగవని తేల్చి చెప్పారు. గత ఆరేళ్లలో ప్రభుత్వం 51 లక్షల ఇళ్లు ఇచ్చిందని, 14 లక్షలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయని, మరో 4.70 లక్షలు సాంక్షన్ చేశామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూస్తామన్నారు. పావలా వడ్డీ తదితర ఫథకాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications