సంక్షేమ పథకాల అమలుకే రచ్చబండ: కరీంనగర్ రచ్చబండలో సిఎం
సిఎం సంక్షేమ పథకాల అమలు తీరుపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు ఎవరు అడ్డుకున్నా ఆగవని తేల్చి చెప్పారు. గత ఆరేళ్లలో ప్రభుత్వం 51 లక్షల ఇళ్లు ఇచ్చిందని, 14 లక్షలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయని, మరో 4.70 లక్షలు సాంక్షన్ చేశామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూస్తామన్నారు. పావలా వడ్డీ తదితర ఫథకాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
Comments
English summary
Kiran Kumar Reddy told in a public meeting that the Rachabanda programme is to implement schemes. He participated in Pallempadu Rachabanda, which is in Karimnagar District. He opposed the obstructions to Racha banda facing from few people.
Story first published: Thursday, February 10, 2011, 16:39 [IST]