తెలంగాణ అనుకూల లేఖ రాసినందుకు విద్యార్థికి బెత్తం దెబ్బలు

స్కూల్ యాజమాన్యం మంగళవారం లేఖలు రాయడంలో పోటీలు నిర్వహించిందని, స్థానిక సమస్యలను తెలియజేస్తూ సాయి దర్శన్ తెరాస అధ్యక్షుడు కెసిఆర్ రాసినట్లు లేఖ రాయడం ప్రారంభించాడని, కింద మీ విధేయుడు కెసిఆర్ అని సంతకం చేశాడని పోలీసులు చెప్పారు. బుధవారం జవాబు పత్రాలను దిద్దిన స్కూల్ ప్రిన్సిపాల్ రాధ సాయి దర్శన్ రాతను గుర్తు పట్టి పిలిచి అతన్ని బెత్తంతో తీవ్రంగా కొట్టింది. సాయి దర్శన్ తండ్రి ఎల్లేష్ గౌడ్ తెలంగాణవాదుల ఒత్తిడి మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, అది చిన్న సంఘటన అని, ఏ టీచర్ కూడా ఏ విద్యార్థినీ కొట్టలేదని చైతన్యపురి ఇన్స్పెక్టర్ ఎల్ ఆనంద భాస్కర్ చెప్పారు.












Click it and Unblock the Notifications