సహాయ నిరాకరణ, 13నుండి ఆందోళనలు: జెఏసి చైర్మన్ కోదండరామ్

ఆ తర్వాత 15న జైల్ భరో నిర్వహిస్తామన్నారు. 16న ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామన్నారు. 19న రాస్తారోకోలు, 20న ఎన్హెచ్-9 రహదారీని దిగ్బంధం చేస్తామని చెప్పారు. 22 నుండి జెఏసి బంద్ ఉంటుందని చెప్పారు. సహాయ నిరాకరణలో కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సహాయ నిరాకరణలో భాగంగా బస్సులో టిక్కెట్లు తీసుకోక పోవడం, టోల్ గేట్లు, ఇంటి పన్నులు చెల్లించక పోవడం, జనాభా లెక్కలను బహిష్కరించడం తదితర కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications