హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెఏసిది టిఆర్ఎస్ ఎజెండా, పొగిడిన వారే జగన్‌ను తిట్టొచ్చు: పొంగులేటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponguleti Sudhakar Reddy
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ప్రస్తుతం ఉన్నవారే రేపు ఆయనను తిట్టవచ్చునని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, శాసనమండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి శుక్రవారం అన్నారు. జగన్ వెంటు ప్రస్తుతం తిరుగుతున్న వారు తాము ఆశించింది రాకపోతే ఇప్పుడు జగన్‌ను బాగా పొగుడుతున్న వారే రేపు తిట్టవచ్చని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎవరూ కూడా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఉచ్చులో పడవద్దని సూచించారు.

జెఏసి అమలు చేసేదంతా తెలంగాణ రాష్ట్ర సమితి మార్కు ఎజెండా అని అన్నారు. టిఆర్ఎస్ చెప్పిందే జెఏసి చేస్తుందన్నారు. కాబట్టి కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా ఆవేశపడి జెఏసి ఉచ్చులో పడవద్దని సూచించారు.

English summary
MLC Ponguleti Sudhakar Reddy said, there was a chance to blame Ex MP YS jagan, who are now praising. He said they will blame him, because of what they urge in future. Also he accused TRS and JAC. He said JAC was implementing TRS. agenda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X