వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజకీయ భేరాల కోసమే కెసిఆర్ అవిశ్వాసం: టిడిపి నేత దాడి వీరభద్రారావు
తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రం తన నిర్ణయం ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం జాప్యం కారణంగా రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్టు ఇచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కేంద్రం తన నిర్ణయాన్ని చెప్పక పోవడమేమిటన్నారు. కేంద్రం తెలంగాణపై వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Comments
కె చంద్రశేఖరరావు అవిశ్వాసం శ్రీకృష్ణ కమిటీ కాంగ్రెస్ dadi veerabhadra rao k chandrasekhar rao srikrishna committee congress
English summary
TDP Senior leader Dadi Veerabhadra Rao said today that TDP will not support TRS Non Confidencial Motion(NCM) proposal in budget sessations. He said KCR NCM is a political business.
Story first published: Sunday, February 13, 2011, 13:53 [IST]