మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రకటన సభకు తోట తరణి సెట్టింగ్!

గతంలో మహేశ్బాబు అర్జున్ చిత్రానికి మధుర మీనాక్షి ఆలయ సెట్ను తోట తరణి వేశారు. తోట తరణి వేసిన ఆ సెట్లు నిజమైన మధుర మీనాక్షీ దేవాలయానికి ఏమాత్రం తీసిపోకుండా సెట్ చేసిన ఆయన కళాత్మకత అందరినీ ఆకట్టుకున్నది. సినిమాలకు కాకుండా ఇప్పుడు ఆయన జగన్ పార్టీ ప్రకటన వేదికకోసం సెట్ వేయడం విశేషం. ఈ వేదిక ఏర్పాటను మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇడుపులపాయలో ఇది ముస్తాబవుతోంది.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications