మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రకటన సభకు తోట తరణి సెట్టింగ్!
గతంలో మహేశ్బాబు అర్జున్ చిత్రానికి మధుర మీనాక్షి ఆలయ సెట్ను తోట తరణి వేశారు. తోట తరణి వేసిన ఆ సెట్లు నిజమైన మధుర మీనాక్షీ దేవాలయానికి ఏమాత్రం తీసిపోకుండా సెట్ చేసిన ఆయన కళాత్మకత అందరినీ ఆకట్టుకున్నది. సినిమాలకు కాకుండా ఇప్పుడు ఆయన జగన్ పార్టీ ప్రకటన వేదికకోసం సెట్ వేయడం విశేషం. ఈ వేదిక ఏర్పాటను మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇడుపులపాయలో ఇది ముస్తాబవుతోంది.
Comments
వైఎస్ జగన్ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి మహేశ్ బాబు అర్జున్ హైదరాబాద్ ys jagan party bhumana karunakar reddy mahesh babu arjun hyderabad
English summary
Jagan's New Party Announcement Stage to be designed by well known Cine art director Thota Tharan. He was erected
the Madhura Meenakshi set worth 3 crores for Mahesh Babu Arjun film.
Story first published: Sunday, February 13, 2011, 15:41 [IST]