గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోడెల వర్సెస్ కాసు: కోటప్పకొండ కోసం టిడిపి నేత పాదయాత్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur
గుంటూరు: కోటప్పకొండ ఆలయం నేపథ్యంలో మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి, టిడిపి మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ మధ్య విభేదాలు మరింత ఘాటెక్కాయి.కోటప్పకొండ ఆలయ ప్రాంగణంలో ఓ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అయితే కోడెల కోటప్పకొండ ప్రాంగణంలో మరో ఆలయాన్ని నిర్మించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అది ప్రయివేటు ఆలయం అని, అది నిర్మించి కొందరు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇందుకోసం ఆయన నరసారావుపేటనుండి కోటప్పకొండ వరకు ఆదివారం పాదయాత్ర చేశారు.

ప్రభుత్వం, జిల్లా అధికార పార్టీ నేతల నిర్లక్ష్యం కారణంగా కోటప్పకొండ ఆలయంలో అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. అయితే పండితుల సూచన మేరకే ఆలయం నిర్మిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఆలయం నిర్మించిన తర్వాత దానిని కోటప్పకొండకే లింకు చేస్తామని చెబుతున్నారు. ఈ ఆలయ నిర్మాణంపై మొదట లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని వారు ప్రశ్నిస్తున్నారు.

English summary
Former TDP Minister Kodela Shivaprasad today launched a padayatra from Narasaraopeta to Kotappa Konda in 
 
 Guntur district demanding that the constructing of another temple in the Kotappa Konda premises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X