ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మన్మోహన్ హామీ ఇచ్చారు: అఖిలపక్షం

ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షం సమావేశానికి రాని పార్టీలకు ఈ సమస్యపై అవగాహన లేదన్నారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం అని సీనియర్ నాయకుడు నంది ఎల్లయ్య అన్నారు. ఉషామెహ్రా కమిషన్ వేసి మూడు సంవత్సరాలు అవుతుందన్నారు. అఖిలపక్షానికి సిఎం కిరణ్కుమార్ రెడ్డి రాకపోవడం ఎమ్మార్పీఎస్ తప్పుబట్టడాన్ని ఆయన ఖండించారు. గతంలో దివంగత వైఎస్ సైతం అఖిలపక్షానికి రాలేదని గుర్తు చేశారు. ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు టిఆర్ఎస్ నేత వినోద్ కుమార్ చెప్పారు. అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా నడుచుకోవాలని వారు ప్రధానిని విజ్ఞప్తి చేశారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications