కేశవరావుతో భేటీ: తెలంగాణపై కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఫలితం సాధిస్తారా?

తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని తాము పార్టీ అధిష్టానం నేతలను కలిసి కోరుతామని వారు చెప్పారు. తాము కాళ్లు పట్టుకునైనా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించాలని కోరుతామని వారు చెప్పారు. డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు కట్టుబడి తెలంగాణ ఇవ్వాలని కోరుతామని వారు చెప్పారు. తెలంగాణ ఇస్తామనో, ఇవ్వమనో ఏదో ఒకటి స్పష్టంగా చెప్పాలని శాసనసభ్యుడు ముత్యం రెడ్డి అన్నారు.
అయితే, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణపై తమ అధిష్టానంపై ఏ మేరకు ఒత్తిడి పెడతారనేది చెప్పలేని స్థితి. వారు అధిష్టానానికి చెందిన ప్రణబ్ ముఖర్జీతో పాటు ఇతర నేతలతో కూడా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అధ్యక్షురాలు సోనియా గాంధీతో కూడా సమావేశం కావాలని వారు ప్రయత్నిస్తున్నారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications