హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ్యోతుల నెహ్రూపై ప్రజారాజ్యం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ganta Srinivas Rao
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూపై ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలనే నిర్ణయానికి చిరంజీవిపై జ్యోతుల నెహ్రూ విమర్శలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. పార్టీ సమష్టిగానే విలీనం నిర్ణయం తీసుకుందని, అది చిరంజీవి ఒక్కరి నిర్ణయం కాదని ఆయన అన్నారు.

జ్యోతుల నెహ్రూకు చిరంజీవి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారని ఆయన చెప్పారు. తమలాంటి వారిని పక్కన పెట్టి చిరంజీవి సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చారని, అయినా చిరంజీవిని సీనియర్లు తప్పు పడుతున్నారని ఆయన అన్నారు. చిరంజీవిని నిందించడం సరి కాదని ఆయన అన్నారు. చిరంజీవికి దూరమై వైయస్ జగన్ వెంట నడవాలని జ్యోతుల నెహ్రూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

English summary
PRP MLA Ganta Srinivas Rao lashes out at Jyothula Nehru for criticising Chiranjeevi. Decision to merge PRP in Congress is not Chiranjeevi's own decision, it is a collective decision of party leaders, he clarified.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X