హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ నేతలు రాజీనామా చేస్తే ఢిల్లీ నేతలు పరుగు: కోదండరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మిగతా నేతలు రాజీనామా చేస్తే ఢిల్లీ నేతలు వెంటనే హైదరాబాద్‌కు పరుగులు పెడతారని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్కోదండరామ్ బుధవారం అన్నారు. యూపిఎ పాలన అంతా సీమాంధ్రులు చెప్పినట్లుగానే నడుస్తుందన్నారు. తెలంగాణ నేతలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని కోరారు. రేపటినుండి సహాయ నిరాకరణ ప్రారంభమవుతుందని చెప్పారు.

రేపటి సహా నిరాకరణకు తెలంగాణ ప్రజలు అందరూ మద్దతు పలకాలనికోదండరామ్ కోరారు. కాగా జెఏసి రేపటి నుండి నిర్వహిస్తున్న సహాయ నిరాకరణకు మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు.

English summary
Kodandaram, Political JAC chairman urged Telangana people support to Non Co-Operation Movement. He suggested Telangana Congress leaders to resign for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X