చిరుది ఎన్నికల ఎజెండా, జగన్ది ప్రజా సమస్యల ఎజెండా: అంబటి

కాంగ్రెసు ఎంతమందిని కలుపుకున్నా అది బలపడదని, అలాగే జగన్నుండి ఎంత మందిని చీల్చినా ఆయన బలహీనపడరని చెప్పారు. దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని దివంగత ఇందిరాగాంధీ శవం పక్కన ఉన్నప్పుడే ప్రధానమంత్రిగా చేశారని అది ఎవరికీ గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. కాగా కడప పార్లమెంటుకు, పులివెందుల శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్గాంధీ పోటీ చేసినా కనీసం డిపాజిట్లు కూడా దక్కవని మాజీ మంత్రి మారెప్ప కర్నూలులో
విమర్శించారు.
More From
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications