చిరుది ఎన్నికల ఎజెండా, జగన్ది ప్రజా సమస్యల ఎజెండా: అంబటి

కాంగ్రెసు ఎంతమందిని కలుపుకున్నా అది బలపడదని, అలాగే జగన్నుండి ఎంత మందిని చీల్చినా ఆయన బలహీనపడరని చెప్పారు. దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని దివంగత ఇందిరాగాంధీ శవం పక్కన ఉన్నప్పుడే ప్రధానమంత్రిగా చేశారని అది ఎవరికీ గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. కాగా కడప పార్లమెంటుకు, పులివెందుల శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్గాంధీ పోటీ చేసినా కనీసం డిపాజిట్లు కూడా దక్కవని మాజీ మంత్రి మారెప్ప కర్నూలులో
విమర్శించారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications