వారం రోజుల పాటు దీక్ష చేస్తా, కనువిప్పు కోసమే: వైయస్ జగన్
ఫీజు రీయింబర్స్మెంటుపై సుప్రీం కోర్టు మొట్టికాయవేసినా సిగ్గులేదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం దివంగత డాక్టర్ వైఎస్ కలలను నాశనం చేస్తోందని ఆయన బాధపడ్డారు. పేదరికం పోవాలంటే ప్రతిపేదవాడు విద్యావంతుడు కావాలన్నారు. అందుకోసం ఫీజురీయింబర్స్మెంటు బకాయిలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజులు చెల్లించే విధంగా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని జగన్ దేవుడిని ప్రార్థించారు.
Comments
English summary
Ex MP YS Jagan extended his deeksha for one week demanding CM Kiran Kumar Reddy Government release of fee reimbursement amount. He is to begin his deeksha on February 18.
Story first published: Wednesday, February 16, 2011, 16:59 [IST]