శాసనసభలో దాడిపై విచారం వ్యక్తం చేస్తున్నా: షకీల్ అహ్మద్

స్వతంత్ర భారతదేశంలో వ్యక్తులకు అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉందని, అయితే హింసకు పాల్పడే హక్కు మాత్రం లేదన్నారు. ఎమ్మెల్యేలు దాడి చేయడంపట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. ఎవరూ హింసకు పాల్పడవద్దని సూచించారు.












Click it and Unblock the Notifications