వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ దీక్ష రాజకీయాలకు అతీతం, అందుకే మద్దతు: ఎమ్మెల్యే సికె బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

CK Babu
హైదరాబాద్: ప్రజామోదం ఉన్నవారే నాయకులు అవుతారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జిల్లా చిత్తూరుకు చెందిన శాసనసభ్యుడు సికె బాబు శుక్రవారం అన్నారు. ఆయన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్స్ కోసం ఫీజు పోరు దీక్షలో ఉన్న మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ విద్యార్థుల సమస్యపై పోరాడుతున్నారు కాబట్టి సంఘీభావం తెలిపానని అన్నారు. జగన్‌కు సంఘీభావం తెలిపినంత మాత్రాన ఆయనకు మద్దతు ప్రకటించినట్లు కాదన్నారు.

సమస్యపైన ఎవరు స్పందించినా మద్దతు ఉంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తున్నందునే కలిశానని చెప్పారు. కాగా జగన్‌ను ఎమ్మెల్యేలు సుచరిత, ఖమ్మం ఎమ్మెల్యే కుంజా సత్యవతి సైతం కలిశారు. హైదరాబాద్‌కు చెందిన పలువురు లాయర్లు జగన్‌ను కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

English summary
Chittoor MLA CK Babu met today Ex MP YS Jaganmohan Reddy today at Fee Poru in Hyderabad. He said Jagan's deeksha is out of political issue. he said the leader will became with public support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X