24వ తేదీ వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చిన తెలంగాణ ఉద్యోగులు

తెలంగాణ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేకపోతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ ప్రతినిధులను ఢిల్లీ తీసుకుని వెళ్లాలని, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్తోనూ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ భేటీ ఏర్పాటు చేయాలని కోరామని, ఇందుకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఇచ్చామని, అయితే సహాయ నిరాకరణ ఉద్యమం మాత్రం ఆపబోమని ఆయన చెప్పారు. హైదరాబాద్ ఫ్రీజోన్ అంశంపై రాష్ట్రపతి ఆమోద ముద్ర కావాలని, 610 జీవోకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications