పట్టించుకోని కిరణ్ కుమార్ ప్రభుత్వం, ఉడికిపోతున్న వైయస్ జగన్

వైయస్ జగన్ దీక్ష గురువారం ఏడో రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్ వర్గం నాయకులు విమర్శిస్తున్నారు. దీక్ష చేస్తున్న జగన్ వద్దకు ప్రభుత్వం తన ప్రతినిధిని పంపాలనే కనీస మర్యాదను కూడా పాటించడం లేదని వారు ఆడిపోసుకుంటున్నారు. ఆయన గురువారం సాయంత్రం దీక్షను విరమించనున్నారు. దీక్ష విరమించే సమయంలో జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications